సాలిపేటలో అగ్ని ప్రమాదము సందర్శించిన తిలక్ , బాధితులకు ఆర్థిక సహాయం

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్ర పురం గ్రామ పంచాయతీ సాలిపేట గ్రామానికి చెందిన మార్పు భూషణ్ రావు కు సంబంధించిన రెండు ఎకరాల వరి చేను నూర్చుతుండగా ఆగ్నిప్రమాదం సంభవించింది.బల్లి అప్పారావు & మహేష్ ట్రాక్టర్ , నూర్పు మిషను అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఈవిషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదంలో ట్రాక్టర్ కాలిపోయి నష్టపోయిన బల్లి అప్పారావు, మహేష్ కుటుంబానికి , మరియు వరి చేను […]

Continue Reading

భవణ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను పునరుద్ధరించాలి

టెక్కలిలో జిల్లా సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల తో ధర్నాను చేపట్టారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరంతా సంక్షేమ బోర్డు లో సభ్యులుగా ఉంటూ రుసుము చెల్లించి ఉన్నారని, కార్మికుల డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేసుకుని, నిర్మాణ కార్మికుల సంక్షేమం విడచి పెట్టారని ఆరోపించారు. తక్షణం మే పెండింగ్ క్లెయిమ్ లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమంపై దృష్టి సారించాలని కోరుతూ టెక్కలి […]

Continue Reading

తిరుపతిలో అఖిలభారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలు

అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) 17వ జాతీయ మహాసభల ను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ అన్నారు. ఈ సందర్భంగా టెక్కలిలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే నెల 15 నుండి 18 వరకు తిరుపతి నగరంలో జాతీయ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం అఖిలభారతి యువజన సమాఖ్య అలు పెరగని పోరాటం చేస్తుందని, […]

Continue Reading

నేడు రైతు బాంధవుడు కిల్లి అప్పలనాయుడు జయంతి . .

రైతు బాంధవుడు స్వర్గీయ కిల్లి అప్పలనాయుడు నేటి జయంతి సందర్భముగా డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జర్నలిస్టు విభాగము డాక్టర్ జి ఎల్ వి ప్రసాద్ వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవలను కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయ జీవన పయనాన్ని కొనసాగించిన కిల్లి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో 1912 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారని స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్ర పోషించారనీ తెలిపారు. గాంధీజీ […]

Continue Reading

భక్తి బోధనలు-గురు దత్తాత్రేయ స్వామి

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన “దత్తాత్రేయ స్వామి” 1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది? జ: చాలా మంది కత్తి అని చెప్పారు. గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు. 2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ? జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.ఎంత ప్రయత్నించినా ఆ […]

Continue Reading